Category Spot News

మహనీయుల త్యాగాలను స్పూర్తిగా తీసుకోవాలి

జనసేన పార్టీ నేత డా దాసరి రవిశంకర్ వేంపల్లె (పెన్నేరు న్యూస్) జనవరి 26 : దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను నేటి యువతరం స్పూర్తి గా తీసుకోవాలని జనసేన పార్టీ పులివెందుల నియోజకవర్గ సీనియర్ నేత డా. దాసరి రవిశంకర్ అన్నారు.ఆదివారం 76వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని స్థానిక పట్టణం లోని…

Share to:

ఆర్కే వ్యాలీ ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు…

త్రివర్ణ పథకాన్ని ఎగురవేసిన డైరెక్టర్ కుమారస్వామి గుప్త ఏఓ రవికుమార్ వేంపల్లి. పెన్నేరు న్యూస్ జనవరి 26 : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లోనీ ఆర్కే వ్యాలీ క్యాంపస్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్కే వ్యాలీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా పరిపాలనాధికారి రవికుమార్ లు జెండాను ఎగురవేశారు.ఈ సందర్బంగా డైరెక్టర్ మాట్లాడుతూ…

Share to:

దివ్యంగ విద్యార్థి సయ్యద్ అస్లాం కి భరోసా ఇచ్చిన యువనేత అబ్దుల్లా

కడప, (పెన్నేరు న్యూస్): నగరంలోని 28వ డివిజన్ బుచ్చర్ వీధి ఉర్దూ అప్పర్ ప్రైమరీ స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువనేతఅబ్దుల్లా పాఠశాలలో బహుమతులు ప్రధానం చేసారు. ఈ సందర్భంలో ఐదవ తరగతి చదువుతున్న సయ్యద్ అస్లం అనే దివ్యాంగ విద్యార్థినికి బహుమతి రావడంతో వేదికపై నుంచి దిగి అతని చెంతకు…

Share to:

ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విజయవాడ, జనవరి 26(పెన్నేరు న్యూస్): 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలోని సింగ్ నగర్ షాది ఖానాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ హాజరయ్యారు. ముందుగా వారు…

Share to:

సంసిద్ సతీష్ రెడ్డి స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

వేంపల్లి పెన్నేరు న్యూస్ జనవరి 26: వేంపల్లి పట్టణంలోని సంసిద్ధ సతీష్ రెడ్డి పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ రాజ్యసభ సభ్యులు తులసి రెడ్డి జాతీయ పథకాన్ని ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను ఆయన విద్యార్థులకు వివరించారు గణతంత్ర దినోత్సవం భారతదేశం యొక్క గొప్ప ప్రజాస్వామ్య విలువలకు…

Share to:

శ్లోక స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు..

వేంపల్లి పెన్నేరు న్యూస్ జనవరి 26: వేంపల్లి శ్లోక స్కూల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం కేవలం వేడుకలకు మాత్రమే కాదనీ మన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను గుర్తు…

Share to:

వేంపల్లి మేజర్ పంచాయితీ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవ స్పూర్తితో ఉత్తమ సేవలు అందించాలి సర్పంచ్ ఆర్.శ్రీనివాసులు వేంపల్లె : పెన్నేరు న్యూస్ జనవరి 26 : స్థానిక పంచాయతీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సర్పంచ్ ఆర్.శ్రీనివాసులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సర్పంచ్ తో పాటు, వార్డు సభ్యులు, పంచాయతీ ఇఓ,…

Share to:

బద్వేల్ మున్సిపాలిటీలో రిపబ్లిక్ వేడుకలు

బద్వేల్, జనవరి 26 ( పెన్నేరు న్యూస్): పురపాలక కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జండా ఆవిష్కరించిన మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరైన బద్వేల్ శాసన సభ్యురాలు డా.సుధారాణి, మునిసిపల్ చైర్మన్ వి.రాజగోపాల్ రెడ్డి . ముఖ్య అతిథులు మాట్లాడుతూ,  స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిన జనవరి 26 ను…

Share to:

ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు

పోరుమామిళ్ల, జనవరి 26( పెన్నేరు న్యూస్): పట్టణంలో 76వvగణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 76వ గణతంత్ర వేడుకలు సందర్భంగా పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచి యనమల సుధాకర్ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ…

Share to:

బ్యాగుల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

ప్రొద్దుటూరు, జనవరి 25( పెన్నేరు న్యూస్) : స్థానిక భగత్ సింగ్ కాలనీలో బ్యాగుల తయారీ పరిశ్రమలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు పరిశ్రమలో మంటలు వచ్చాయి. దీంతో తయారీ కేంద్రంలో బ్యాగుల మెటీరియల్ పూర్తిగా తగులబడి పోయింది. సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు.…

Share to:
error: 😜కుదరదుగా..!
పెన్నేరు ఈపేపర్ కోసం క్లిక్ చేయండి..
This is default text for notification bar