మహనీయుల త్యాగాలను స్పూర్తిగా తీసుకోవాలి

జనసేన పార్టీ నేత డా దాసరి రవిశంకర్ వేంపల్లె (పెన్నేరు న్యూస్) జనవరి 26 : దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను నేటి యువతరం స్పూర్తి గా తీసుకోవాలని జనసేన పార్టీ పులివెందుల నియోజకవర్గ సీనియర్ నేత డా. దాసరి రవిశంకర్ అన్నారు.ఆదివారం 76వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని స్థానిక పట్టణం లోని…