Category Rayalaseema News

బైరెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిక

నంద్యాల ( PENNERU News) : నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసీపీ ని వీడి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.  శనివారం ముసలిమడుగు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఎస్ ఎం డి మున్నా, ఆధాం, వకీల్…

Share to:

డోన్ కు కేంద్రీయ విద్యాలయం మంజూరు

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల (PENNERU News) కేంద్ర ప్రభుత్వం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి శనివారం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షణలో నిర్వహించనున్న…

Share to:

APGBని తరలించే ఆలోచనలు ఉపసంహరించుకోవాలి.

ఏపీజీబీని తరలిస్తే సీమవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తాం. RCPరాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి. కడప ( PENNERU NEWS) అభివృద్ధి ప్రాంతమైన అమరావతి నుండి రాజధానిని తరలిస్తారన్న వార్తలు ఆ ప్రాంత ప్రజలను ఏళ్ల తరబడి ఉద్యమ బాట నడిపించిందని, నిత్యము కరువు కాటకాలతో ఉండే రాయలసీమలోని ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని, ఎంఎస్ఎంఈ, ట్రైనింగ్…

Share to:

ఎంపీ బాలశౌరికి రాయలసీమ వాసుల కృతజ్ఞతలు

తాడిపత్రి ( PENNERU NEWS) కడప ఉక్కు పరిశ్రమ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తిన  కోస్తాంధ్ర ముద్దు బిడ్డ,  జనసేన పార్టీ పార్లమెంటు సభ్యులు  వల్లభనేని బాలశౌరి కి రాయలసీమ ఉద్యమ కారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలకు, ఎంపీలకు , ఎమ్మెల్సీలకు విశాఖపట్నంలోని ఉక్కు పరిశ్రమ సమస్య…

Share to:

ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేసి అడవి బిడ్డలకు విద్య అందించండి.

ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల (PENNERU NEWS) :  నంద్యాల జిల్లా నల్లమల అరణ్యంలోని శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాలలో ఉన్న చెంచు గూడెంలలో గిరిజన చిన్నారులకు ( అడవి బిడ్డలకు ) ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేసి వారి చదువులను ప్రోత్సహించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జ్యూయల్ ఆరంను నంద్యాల ఎంపీ డాక్టర్…

Share to:

ఏపీజీబీ బ్యాంకును తరలించొద్దు

రాయలసీమ వ్యాప్తంగా తాసిల్దార్లకు వినతి ఆర్ సి పి రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి. కడప (PENNERU NEWS) : కడపలో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించవద్దని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో, రాయలసీమ వ్యాప్తంగా తాసిల్దార్లకు వినతి పత్రాలను అందజేశామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి…

Share to:
error: 😜కుదరదుగా..!
పెన్నేరు ఈపేపర్ కోసం క్లిక్ చేయండి..
This is default text for notification bar