బైరెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిక

నంద్యాల ( PENNERU News) : నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసీపీ ని వీడి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం ముసలిమడుగు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఎస్ ఎం డి మున్నా, ఆధాం, వకీల్…