పోక్సో కేసులో దోషికి 20 ఏళ్లు జైలు శిక్ష

జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన సికిలిగిరి సాద్ ఇర్ఫాన్. ప్రొద్దుటూరు (penneru news): కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన యువ క్రికెటర్ సికిలిగిరి సాద్ ఇర్ఫాన్ స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి క్రికెట్ అండర్ 14 కేటగిరీలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి ఏపీ రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించి జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక అయ్యారు.…
బొజ్జా దశరథ రామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు. – పాలకులు ఇకనైనా మేల్కొని రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి రాయలసీమకు హక్కుగా ఉన్న నీటిని సంరక్షించాల్సిన అవసరం ఉంది. (Penneru News) పోలవరం ఆంధ్రుల జీవ నాడిగా భావిస్తూ విభజన చట్టంలో దాన్ని సాధించుకుని నిర్మాణం చేసుకోవడం జరుగుతోంది. అయితే పోలవరం నిర్మిస్తే…
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్. కడప(PENNERU News): రాయలసీమ డిక్లరేషన్ పేరుతో నాటకాలాడిన బిజెపి రాయలసీమ ద్రోహిగా మారిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రాంభూపాల్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు హామీ అమలు…
నంద్యాల (Penneru news): నంద్యాల జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కృషి చేస్తున్నామని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శుక్రవారం తెలిపారు. నంద్యాల జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ (పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ) తెలిపిందని ఎంపీ శబరి చెప్పారు. నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు…
కోవెలకుంట్ల, బేతంచెర్ల రైలు మార్గంలలో రాను, పోను అయ్యప్ప స్వామి భక్తులకు 8 ప్రత్యేక రైళ్లు నంద్యాల(PENNERU News): నంద్యాల జిల్లా కేంద్రం మీదుగా బనగానపల్లె, కోవెలకుంట్ల రైలు మార్గంలో 4 ప్రత్యేక రైళ్ళు, పాణ్యం, బేతంచెర్ల, డోన్ రైలు మార్గంలో 4 ప్రత్యేక రైళ్లు అయ్యప్ప మాలాదారణ దీక్ష స్వాములకు శబరిమల వెళ్లేందుకు, తిరిగి…
శ్రీ లక్ష్మి నరసింహస్వామి జన్మస్థలం అహోబిలంను ఆధ్యాత్మిక, పర్యాటకంగా అభివృద్ధి చేయండి నంద్యాల (PENNERU News): ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని నల్లమల అరణ్యంలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహస్వామి జన్మస్థలం అహోబిలంను ఆధ్యాత్మిక, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ ను నంద్యాల ఎంపీ,…
సామాజిక మాధ్యమాలలో మహిళలను వేదిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు నంద్యాల (PENNERU News) : సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలు, పిల్లలపై వేధింపులకు పాల్పడే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని లోక్ సభలో బుధవారం నంద్యాల ఎంపీ, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి సవివరంగా అడిగిన ప్రశ్నకు…
రాయలసీమ అభివృద్ధికై పోరాడుతాం… ఆర్సీపి రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి కడప (PENNERU News) : వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని ఇంతవరకు పాలించిన అన్ని పార్టీలు విస్మరించాయని, ఓట్ల, సీట్ల తక్కువన్న కారణం చేతనే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదని, అధికారంలో ఉన్నది రాయలసీమ వారైనా, అభివృద్ధి అంతా తెలంగాణ, కోస్తాలలో జరిగిందని,…
110 పేజీల నోట్ ముఖ్యమంత్రికి పంపాం..రాయలసీమకు సంభందించిన అన్ని విషయాలు అందులో పేర్కొన్నాం..నిజాయితీ ఉంటే అపాయింట్మెంట్ ఇవ్వాలి..రాయలసీమ సమాజం అవగాహనతో అడుగులు ముందుకు వేయాలి.. కడప ఇంజనీర్స్ భవన్ లో అఖిల పక్ష సమావేశం పెన్నేరు ముఖాముఖిలో బొజ్జా దశరథ రామిరెడ్డి కడప (PENNERU NEWS) : మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంలో రాయలసీమ…