వేముల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సాక్షి మీడియా ప్రతినిధులపై దాడి

కడప (PENNERU News): సాగునీటి ఎన్నికల కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై కర్రలు, రాళ్లతో దాడి చేసారు. సాగునీటి ఎన్నికల పోటీ చేసే రైతులు తమకు కావలసిన పత్రాల కోసం వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న తతంగంపై కవరేజికి వెళ్లిన సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాస్, కెమెరా మెన్ రాము, పేపర్…