Category Political News

వేముల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సాక్షి మీడియా ప్రతినిధులపై దాడి

కడప (PENNERU News): సాగునీటి ఎన్నికల కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై కర్రలు, రాళ్లతో దాడి చేసారు. సాగునీటి ఎన్నికల పోటీ చేసే రైతులు తమకు కావలసిన పత్రాల కోసం వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న తతంగంపై కవరేజికి వెళ్లిన  సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాస్, కెమెరా మెన్ రాము, పేపర్…

Share to:

వైసీపీకి మరో షాకింగ్.. కీలక నేత రాజీనామా..

వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా అమరావతి (PENNERU news) వైసీపీకి మరో కీలక నేత రాజీనామా చేశారు. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. 2014లో టీడీపీ నుంచి అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన అవంతి శ్రీనివాస్ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. మంత్రివర్గంలో…

Share to:

కూటమి ప్రభుత్వం  ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందా?మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

ప్రొద్దుటూరు ( PENNERU న్యూస్) : కూటమి ప్రభుత్వం ఎన్నికలకు  ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందా  అని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం స్థానిక వైఎంఆర్ కాలనీలోని వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన…

Share to:

విద్యార్థులకు ఓటుహక్కు లేదనే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం: రాచమల్లు

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్.. కడప/ప్రొద్దుటూరు (penneru news) : ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పేరెంట్స్ మీటింగ్ నిర్వహణపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఏ ఉద్దేశం లక్ష్యాన్ని ప్రకటించకుండా ఏ విద్యార్థికి మేలు చేయకుండా ప్రభుత్వ ధనాన్ని ఖర్చుపెట్టి కేవలం…

Share to:

వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం  – ఎమ్మెల్సీ రమేష్ యాదవ్

కడప ( Penneru news) : ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వైసిపి కార్యకర్తలకు నాయకులకు పార్టీ అండగా ఉంటుందని,  పార్టీ నాయకుడిగా బిసి వర్గాన్ని చెందిన నేతగా అండగా ఉంటానని వైసీపీ ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్ అన్నారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వైసిపి కార్యకర్తను  వైఎస్ఆర్సిపి బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్సీ ఆర్. రమేష్…

Share to:

కడపలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (live link)

కడప PENNERU NEWS రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  కొణిదెల పవన్ కళ్యాణ్ కడప పర్యటన.. అన్నమయ్య సర్కిల్ సమీపంలో ని  మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో  పేరెంట్ -టీచర్ కార్యక్రమంలో పాల్గొనున్న పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.

Share to:

ఉపాధ్యాయులు ఇజాస్ మృతి బాధాకరం

భవిష్యత్ లో ఇలాంటి ఘటన పునరావృతం కానివ్వం సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్ర రవాణా, క్రీడాశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కడప, డిసెంబర్ 6  ( Penneru news) : రాయచోటి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు ఇజాస్ ఆకస్మిక మృతి బాధాకరం అని, ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోందని.. రాష్ట్ర రవాణా, క్రీడాశాఖమంత్రి…

Share to:

పవన్ ఆదేశాల ఎఫెక్ట్- కాకినాడ షిప్ సంగతి తేల్చేందుకు కమిటీ..!

అమరావతి (PENNERU News) : ఏపీలో కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు రవాణా అవుతున్న వేల టన్నుల బియ్యాన్ని పట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అధికారులకు అడ్డంకులు తప్పడం లేదు. పలు సందర్భాల్లో అధికారులే ఇందుకు సహకరిస్తున్న ఉదాహరణలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా జిల్లా…

Share to:

రాజ్యసభ సభ్యుల ఎంపికపై సీఎం, డిప్యూటీ సీఎం కసరత్తు

అమరావతి (Penneru News) : రాజ్యసభ సభ్యుల ఎంపికపై టిడిపి, జనసేనల మధ్య కీలక చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా బిజేపి ప్రతిపాదనలను కూడా చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వ భాగస్వామి అయిన డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.…

Share to:

షర్మిలపై వ్యక్తిగత విమర్శలు సరికాదు

ప్రొద్దుటూరు ( Penneru News) :రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా అదానీ వ్యవహారంపై, అవినీతిపై షర్మిల చేసిన ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ప్రొద్దుటూరు కాంగ్రెస్ నియోజక వర్గ కొఆర్డినేటర్ ఎస్. ఇర్ఫాన్ బాష వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే…

Share to:
error: 😜కుదరదుగా..!
పెన్నేరు ఈపేపర్ కోసం క్లిక్ చేయండి..
This is default text for notification bar