Category Latest News

అదృశ్యమైన తల్లి, పిల్లలు కడప బస్టాండులో ప్రత్యక్షం..

(పెన్నేరు న్యూస్) రాజుపాలెం, ఫిబ్రవరి 18(పెన్నేరు న్యూస్):  మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన దద్దనాల జమీల, ఆమె పిల్లలు దద్దనాల కమాల్ బాషా, మదియాలు కడప బస్టాండులో కనిపించారు. రెండు రోజుల క్రితం వీరు కనిపించకుండా పోవడంతో, రాజుపాలెం పోలిసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తల్లి పిల్లలు క్షేమంగా కడప బస్టాండులో కనిపించడంతో కుటుంబ…

Share to:

మహిళ, ఇద్దరు పిల్లలు అదృశ్యం

పెన్నేరు న్యూస్, రాజుపాలెం ఫిబ్రవరి 18 : రాజుపాలెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన దద్దనాల జమీల  (30)  అనే మహిళ,  ఆమె పిల్లలు దద్దనాల కమాల్ బాషా (8),  దద్దనాల మదియా  (6) లు ఈనెల 16వ తేదీన ఆదివారం ఉదయం 06.45 గంటల నుండి కనపడకుండా పోయారని రాజుపాలెం ఎస్సై కత్తి వెంకట…

Share to:

అరుణకు సోషియాలజీలో డాక్టరేట్

కడప ఫిబ్రవరి 16 ( పెన్నేరు న్యూస్) శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సోషియాలజీ విభాగం పరిశోధక విద్యార్ధిని ఐ. అరుణ కుమారికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్శిటీలోని సోషియాలజి విభాగానికి చెందిన విశ్రాంతి అధ్యాపకులు యమ్. హనుమంతరావు పర్యవేక్షణలో ‘హెల్త్ కేర్ యిన్ ఆంధ్రప్రదేశ్ ఎ…

Share to:

శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలనాధ్యక్షుడు

మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎస్.బి.అంజాద్ భాష, నగర్ మేయర్ సురేష్ బాబు ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు 534 వ జయంతి వేడుకలు కడప ఫిబ్రవరి 16 (Penneru news): కడప నగరంలోని శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ (కృష్ణ థియేటర్) వద్ద శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహం వద్ద జయంతి వేడుకలను వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్,…

Share to:

శివపార్వతుల కళ్యాణానికి ప్రతి ఇంటికి ఆహ్వానం

చక్రాయపేట, ఫిబ్రవరి16 (PENNERU NEWS) చక్రాయపేటలో వెలసిన శ్రీ వెంకటేశ్వర రాచరాయ స్వామి ఆలయాల ప్రాంగణంలో మహాశివరాత్రి నాడు ఒకే వేదికపై నిర్వహించే శివపార్వతుల, లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణానికి ఇంటింటికి వెళ్లి ఆహ్వానం పలికే కార్యక్రమాన్ని సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ మోపురి రామాంజనేయరెడ్డి తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలోనూ శివపార్వతుల లక్ష్మీ…

Share to:

చత్రపతి శివాజీ శోభాయాత్ర

కడప ఫిబ్రవరి 16 (PENNERU NEWS) దేశానికి విశేష సేవలు అందించిన ఛత్రపతి శివాజీ చూపిన బాటలో పయనిస్తూ ఆ మహానీయుడిని స్మరించుకుంటూ పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించడం సంతోష దాయకమని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసులురెడ్డి, సంఘం నాయకులు వెంకటేశ్వర్ రెడ్డిలు తెలిపారు.ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘ్‌ –ఛత్రపతి…

Share to:

ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న పాలకులు.

ఎన్నికల హామీలు అమలు కోసం సిపిఎం ఉద్యమ బాట. విభజన హామీలు కూటమి నాయకులకు గుర్తుకు రాలేదా ? సిపిఎం జిల్లా విస్తృత సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గపూర్ పిలుపు Kadapa, penneru news కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే విస్మరించే దిశగా పాలకవర్గాలు…

Share to:

గడ్డివాములు దగ్ధం కావడం బాధకరం

వేంపల్లె (పెన్నేరు న్యూస్) ఫిబ్రవరి 16: గడ్డివాములు దగ్ధం కావడం చాలా బాధకరమని టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వేంపల్లెలో గడ్డి వాములు దగ్ధం కావడంతో టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు వీరబద్ర, మహమ్మద్, డక్కా రమేష్ లు వెళ్లి బాధితులను పరిశీలించడం జరిగింది. అలాగే ఘటనపై బాధితులను అడిగి…

Share to:

పోలీసుల ఆధ్వర్యంలో స్టాప్, వాష్ అండ్ గో

కడప (పెన్నేరు న్యూస్): ఫిబ్రవరి 14: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కు జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ‘స్టాప్, వాష్ అండ్ గో ‘ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం తెల్లవారు జామున నిద్ర మత్తు లేకుండా వాహన డ్రైవర్లకు నీరు అందించి ముఖం కడుక్కుని వెళ్లేలా…

Share to:

పోలవరం కడితే రాయలసీమ ఎలా సస్యశ్యామలం అవుతుంది?

బొజ్జా దశరథ రామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు. – పాలకులు ఇకనైనా మేల్కొని రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి రాయలసీమకు హక్కుగా ఉన్న నీటిని సంరక్షించాల్సిన అవసరం ఉంది. (Penneru News) పోలవరం ఆంధ్రుల జీవ నాడిగా భావిస్తూ విభజన చట్టంలో దాన్ని సాధించుకుని నిర్మాణం చేసుకోవడం జరుగుతోంది. అయితే పోలవరం నిర్మిస్తే…

Share to:
error: 😜కుదరదుగా..!
పెన్నేరు ఈపేపర్ కోసం క్లిక్ చేయండి..
This is default text for notification bar